తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పిలుపునిచ్చారు. సోమవారం డల్లాస్లో ఎన్నారైలు ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న�
సంచార కులాల జీవన స్థితిగతులపై శాస్త్రీయమైన అధ్యయనం చేయాలని జాతీయ డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) కమిషన్ మాజీ చైర్మన్ బాలకృష్ణ రెనకె విజ్ఞప్తి చేశారు.
సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తమ రాష్ట్ర వివరాలను అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్శించారు.
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశా
బీసీలకు సంబంధించిన పలు సమస్యలపై బీసీ కమిషన్తో ప్రముఖ సినీనటుడు సుమన్ గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు,
బీసీ ఏ గ్రూప్లో ముదిరాజ్లతోపాటు, ఏ ఇతర కులాన్నీ చేర్చొద్దని తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును కలిసి విన్నవించి�
బీసీల హక్కుల సాధనకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు 30 ఏండ్లుగా చేస్తున్న కృషి ఎనలేనిదని సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొనియాడారు.
బడుగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కొనియాడారు. ప్రస్తుతం ఉన్న బీసీ గురుకులాలను విడతలవారీగా రెట్టింపు చేయా
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ర�
హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్త�
కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదా
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్�