తమిళనాడు బీసీ కమిషన్తో భేటీ రిజర్వేషన్ల శాతం నిర్ణయంపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): తమిళనాడు బీసీ కమిషన్ బృందంతో చెన్నైలో తెలంగాణ బీసీ కమిషన్ బృందం బుధవారం భేటీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్ని�
బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్�
ఖైరతాబాద్ : పుట్టిన రోజు ఘనంగా సంబురాలు జరుపుకోవడం గొప్ప విషయం కాదని, పుట్టుకకు సార్థకత చేకూర్చు కునే పనులను చేసినప్పుడే జీవన సాఫల్యం లభిస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ
బీసీ కమిషన్కు రాష్ట్ర కమిటీ నాయకుల విజ్ఞప్తి హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పేదరికంలో మగ్గుతున్న వీరభద్రీయ (వీరముష్టి) కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ కులసంఘం రాష్ట్ర కమిటీ నాయకులు బీసీ క�
బోడుప్పల్, సెప్టెంబర్ 5: ప్రజలు ఆధ్మాత్మికతకు సమయం కేటాయించాలని, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ నగరంలోని పెంట�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి వారిని బీసీ కవమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సభ్యులు కిశోర్ గౌడ్, సుభప్రద్ పటేల్, ఉపేందర్ కూడా స్వామి వారిని
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వకుళాభరణం కృష్ణ మోహన్రావు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ను సోమవారం వికారాబాద్ ఎమ్
అమీర్పేట్:తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్గౌడ్ సోమవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సెప్టెంబర్ 1న కమిషన్ సభ్యునిగా
ముషీరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండల్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జన�
సభ్యులుగా సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిషోర్గౌడ్ నూతన కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సామాజిక తూకం, ఉద్యమ నేపథ్యానికి పెద్దపీట హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): డాక్టర్ వకుళాభరణం కృష�