పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ర�
హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్త�
కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదా
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్�
తమిళనాడు బీసీ కమిషన్తో భేటీ రిజర్వేషన్ల శాతం నిర్ణయంపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): తమిళనాడు బీసీ కమిషన్ బృందంతో చెన్నైలో తెలంగాణ బీసీ కమిషన్ బృందం బుధవారం భేటీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్ని�
బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్�
ఖైరతాబాద్ : పుట్టిన రోజు ఘనంగా సంబురాలు జరుపుకోవడం గొప్ప విషయం కాదని, పుట్టుకకు సార్థకత చేకూర్చు కునే పనులను చేసినప్పుడే జీవన సాఫల్యం లభిస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ
బీసీ కమిషన్కు రాష్ట్ర కమిటీ నాయకుల విజ్ఞప్తి హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పేదరికంలో మగ్గుతున్న వీరభద్రీయ (వీరముష్టి) కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ కులసంఘం రాష్ట్ర కమిటీ నాయకులు బీసీ క�
బోడుప్పల్, సెప్టెంబర్ 5: ప్రజలు ఆధ్మాత్మికతకు సమయం కేటాయించాలని, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ నగరంలోని పెంట�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి వారిని బీసీ కవమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సభ్యులు కిశోర్ గౌడ్, సుభప్రద్ పటేల్, ఉపేందర్ కూడా స్వామి వారిని
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వకుళాభరణం కృష్ణ మోహన్రావు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ను సోమవారం వికారాబాద్ ఎమ్