అమీర్పేట్:తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్గౌడ్ సోమవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సెప్టెంబర్ 1న కమిషన్ సభ్యునిగా
ముషీరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండల్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జన�
సభ్యులుగా సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిషోర్గౌడ్ నూతన కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సామాజిక తూకం, ఉద్యమ నేపథ్యానికి పెద్దపీట హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): డాక్టర్ వకుళాభరణం కృష�