కామారెడ్డి గడ్డ ఉద్యమాలకు కేంద్ర బిందువు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం ఊపిరి పోసింది. నాడు ఉద్యమ ప్రస్థానంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కామారెడ్డి నుంచే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్ట�
సమగ్ర కులగణన సర్వేపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు వల్లె వేస్తున్నదని, 50 శాతం కూడా పూర్తికాకుండా.. 98 శాతం పూర్తయినట్టు చెప్పడం విడ్డూరమని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ర
గ్రామాభివృద్ధి కమిటీల పేరిట బీసీలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బీసీ వర్గాలను స�
బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బీసీ కమిషన్ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలు, కమిషన్ కార్యాలయంలో చేపట్టిన బహిరంగ విచారణ మంగళవారం ముగిసినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు.
Panchayat Elections | వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సర్కారు ఘంటాపథంగా చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.
Niranjan | రాజకీయ నాయకులు గానీ, ఇతర కులాలు ఎవరైనా పిచ్చకుంట్ల(Picchakuntla )అనే పదం వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. ఇందుకు ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు కూడా ఇస్తామని రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) చైర్మన్ గోపిశ
BC Commission | రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) మహబూబ్నగర్ జిల్లాలో(Mahabubnagar) పర్యటిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో బహిరంగ విచారణ చేపట్టారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డెడికేటెడ్ బీసీ కమిషన్కు బీసీ కుల సంఘాలు విన్నవించాయి. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని సమగ్ర అధ్యయనం ద్వారా నిర్ణయించాలి. అందుకు దేశ సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సూచించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత
Niranjan | బీసీలందరూ కుల గణనలో పాల్గొనేలా చూడాలని, అప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీల వాటా పెరుగుతుందని బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్ తెలిపారు.
Nizamabad |స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నేడు నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) బీసీ కమిషన్(BC Commission) పర్యటిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడినవర్గాలకు 42% రిజర్వేషన్లు అమలుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా కులగణన ప్రక్రియను పూ�
రాష్ట్రంలో కులాలవారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్దేశిస్తూ ప్రభుత్వ�