‘జాతీయ స్థాయిలో జనగణన, బీసీ కులగణనను 2025లోనే పూర్తిచేయాలి.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు 2028 దాకా సాగతీయొద్దు’ అని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ �
వంచనే పాలసీగా, మోసమే పాలనగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు, బీసీ కులగణన వ్యవహారంతో మరోమారు బయటపడింది. బడుగుల జనాభాను లెక్కించే విషయంలో కాంగ్రెస్ ఆడిన నాటకం కేంద్ర సర్కారు ప్రకటన సాక్షిగా బట్టబయలైంది.
CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు ఇటీవల నిర్వహించిన కులగణనలో బీసీలకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్.. పదేళ్ల తరువాత తన పోరాట స్ఫూర్తిని మరోసారి రగిలించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో అన్నీ కాకి లెక్కలే ఉన్నాయని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న అంకెలు, రాష్ట్ర జనాభా వివరాలు ఏ లెక్కలతో పోల్చినా సరిపోవడ
దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్నజనగణనలోనే కులగణన నిర్వహించాలని, బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పా టు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ఎలాగైతే ప్రజలకు మోసం చేసిందో, సమగ్ర కుటుంబ కుల గణన విషయంలోనూ అలానే మోసం చేసింది. ప్రజలను నమ్మించి గొంతు కోసింది. కుల గణన ద్వారా మెజార్టీ బహుజనులకు ఆర్థిక, ర�
రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తిచేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, బీసీ కులగణన సర్వే వివాదం, ఎమ్మెల్యేల అసంతృప్తి, మిగిలిన మంత్రిత్వశాఖలు భర్తీ చేయకపోవ
కాంగ్రెస్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నదని, అది కులగణనతో నేడు స్పష్టమైందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు�
రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని రాష్ట్ర ప్రణాళిక శాఖ సర్వే లెక్కతేల్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కు
MLA Madhavaram | బీసీ కులగణన(BC Census) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే సహించేది లేదని, బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు(MLA Madhavaram) డిమాండ్ చేశారు.
బీసీ గణన చారిత్రాత్మక నిర్ణయం అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో బుధవారం సమగ్ర ఇంటింటి సర్వేను ఆమె ప్రారంభించారు.