బీసీల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఇంటింటా సర్వేకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని వర్గాల వివరాలు సేకరించాలని నిర్ణయించి, అందుకు �
రాష్ట్రంలోని బీసీల విశ్వసనీయత కోల్పోక ముందే బీసీ కులగణన చేసే ప్రక్రియను మొదలు పెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వా�
సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా బీసీలకు కేటాయించిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ద�
పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా..? దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా..? పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా? లేక కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అమలు చేస్తారా? బీసీ కులగణన తర్వాత నిర్వహిస్�
భారత్లో మహాత్మా జ్యోతిబాఫూలే ప్రారంభించిన ఉద్యమం నేటికీ కొనసాగుతూనే ఉందని, దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా బీసీలకు రాజ్యాధికారం ఇవ్వలేదని, రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అనైక్యత వల్లే వెనుబడిపోయామని మా�
రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ చేపట్టడానికి తక్షణమే విధి విధానాలను ఖరారు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కాచిగూడలో నిర్వహించిన
మహాత్మా జ్యోతిరావు ఫూలే భావాలతో ప్రభావితమై, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో తనను తాను పదును పెట్టుకొని, కారల్ మార్క్స్ ఆశయాలను శ్వాసించి సామాజిక న్యాయ జెండాను ఎగరేసిన మహనీయుడు కర్పూరీ ఠాకూర్. ప�
బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఒ�
బీసీలకు పదేండ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ ఇప్పుడు ‘బీసీ సీఎం’ హామీ ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ బండి సంజయ్ని పదవి నుంచి తొలగ
PM Modi | ఈ ఉదాహరణలు చాలు బీసీలపై బీజేపీకి ఉన్న ప్రేమ తెలియడానికి. తాను బీసీ ప్ర ధానినని మోదీ చెప్పుకోవడానికే తప్ప.. బీసీలకు చేసిందేమీలేదని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
MLC Kavitha | బీసీ కులగణన( BC census) ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం బీసీల
ఓబీసీ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని ఓబీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ నెలలో వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సమితి తరఫున ఆదివా�
న్యూఢిల్లీ: జనగణనలో బీసీల కుల గణన చేయాలని న్యూఢిల్లీలోని రాష్ట్రీయ ఓబిసి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా ప్రకారం 56 �
రవీంద్రభారతి : ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వేలాది మంది బీసీలతో ’బీసీల జంగ్ సైరన్’’ పేరుతో ఆందోళన నిర్వ