మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా �
రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది రిపోర్టేనా అని నిలదీసింది. దీనికి కనీసం కవరింగ్ లెటర్ కూడా లేదని, రిపోర్టు స�
పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ఆయా పంచాయతీలకు సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని తీవ్ర కసరత్తు చేస్తున
‘బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. 42 శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రోజుకోమాట చెబుతూ కన్ఫ్యూజన్ చేస్తున్నది. రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే రాష్ట్రం అగ్నిగ�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు ఇచ్చారు. సోమవా
బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హెచ్చరించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బ
మోసాల పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలకే గతిలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం డోర్నకల్లో విలేకరుల సమావేశంలో ఆమె మ�
42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పేరుతో కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆడుతున్నది. పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నది. ఇప్పటికే ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చతికిలపడ్డది.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై బీసీలు భగ్గుమన్నారు. రిజర్వేషన్లన్నీ కలిపినా 50 శాతం సీలింగ్ దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ జీవో 9 పేరిట ముఖ్యమంత్రి నాటకాలు ఆడారని, బీసీలను మాయ �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హెచ్చరించారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ �