బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హెచ్చరించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బ
మోసాల పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలకే గతిలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం డోర్నకల్లో విలేకరుల సమావేశంలో ఆమె మ�
42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పేరుతో కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆడుతున్నది. పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నది. ఇప్పటికే ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చతికిలపడ్డది.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై బీసీలు భగ్గుమన్నారు. రిజర్వేషన్లన్నీ కలిపినా 50 శాతం సీలింగ్ దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ జీవో 9 పేరిట ముఖ్యమంత్రి నాటకాలు ఆడారని, బీసీలను మాయ �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హెచ్చరించారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ �
అత్యంత సందిగ్ధత, గందరగోళం మధ్య వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ నాటి నుంచే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో�
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి మహిళలు, వృద్ధుల�
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగ�
బీసీ రిజర్వేషన్ల ను అడ్డుకోవడం హైకోర్టు స్టే ఇవ్వడం అగ్రవర్ణాల కుట్రలో భాగమేనని, అందుకే కోర్టు స్టేతో బీసీలకు ప్రకటించిన రిజర్వేషన్లు అమ లు కాకుండా చేయడమేనని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు �