తమ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ‘తెలిసి మోసం చేసి.. తెలియదని నాటకం’ ఆడుతున్నదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బుకాయి�
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల లాగేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మోసం చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురు వా రం ఆయన మాట్లాడుతూ 55 ఏం డ్లు కేంద్రంలో అధికారంలో ఉం
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గురువారం పాలకుర్తి, తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో బా కీ కార్డులను విడుదల చేయడంతోపాట�
కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తీర్పుతో తెరపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు స�
ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచే అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ నేత గుండాల(ఆర్జేసీ) కృష్ణ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లపై హైకోర
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీ�
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారై, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతయా? జరుగవా? అనే సందిగ్ధత నెలకొంది.
కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమని, 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి, అభివృద్ధి కోసమే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలను మోసం చేస్తున్నారని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్ట�
స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మన తెల�
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తే కాంగ్రెస్కు బీసీలంతా కలిసి మరణశాసనం రాయడం ఖాయమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఆదివారం ఆయన మ�
బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మించి వంచన చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థా�
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
రాష్ట్ర బీసీ జాబితాలో ఉండి, ఓబీసీ జాబితాలో లేని 40కులాలను వెంటనే ఆ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్రకుమా�