గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
BJP | దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస�
ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు జరిగిన గంట లోపే ఈ బ్రిటిష్ వార్తా సంస్థపై బీజేపీ చవకబారు విమర్శలు చేసింది. బీబీసీని ‘భ్రష్ట్ బక్వాస్ కార్పొరేషన్' అంటూ బీజేపీ జాతీయ అధికార �
న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఐటీ సర్వే జరిగిన నేపథ్యంలో ఆ వార్తా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మీడియా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని, బీబీసీకి అండగా నిలిచి నిధులు అందజే�
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పె�
ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాల వ్యవహారం యూకే పార్లమెంట్కు చేరింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో ఈ విషయాన్ని పలువురు ఎంపీలు లేవనెత్తారు. ఐటీ సోదాలు, భారత్లో భావప్రకటనా స్వేచ్ఛపై బ్రిటన్ ప్ర
బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.
పన్నుల అక్రమాలకు బీబీసీ పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. నిర్ధిష్ట లావాదేవీల్లో కొన్ని పన్నులు చెల్లించలేనట్లు తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపింది. కొన్ని విదేశీ చెల్లింపుల్లో భారత్లోని ఆద
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత బీబీసీ స్పందించింది. ఈ మ
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసు�
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం లాంటిదన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండ�