ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకున�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కక్షసాధింపు ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నది. గోద్రా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ సంస్థపై దాదాగిరీకి దిగింది. ఐటీ బృందాలతో దాడులు చేయించి, భీతావహ వాతావరణాన్ని సృ
ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉసిగొల్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�
మొదటి భాగం: 2002 గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ డాక్యుమెంటరీలో పేర్కొన్నది. దీనికి సంబంధించి అప్పట్లో ఘటనతో సంబంధమున్న పలువురిని ఇంటర్వ్యూ చ�
ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ. అత్యధికమంది శాశ్వత ఉద్యోగులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉనికి. వార్తా ప్రసారానికి ముందు ఎనిమి�
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను పలు అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంస్థలు సైతం ఖండించాయి. మీడియాను బెదిరించేలా, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా ఈ సోదాలు జరుగుతున్నాయని విమర్శించాయి.
IT Raids on BBC : బీబీసీ ఆఫీసులో ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ట్యాక్సేషన్లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఛానల్కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వాస్తవాలను మరుగుపరచలేరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
బీబీసీ డాక్యుమెంటరీపై మోదీ సర్కారు నిషేధం విధించినంత పని చేసింది. తన అత్యవసర అధికారాలను ఉపయోగించుకొని ఆ వీడియోలు ప్రసారం కాకుండా అడ్డుకొంటున్నది. బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట
న్యూయార్క్: రష్యా గురించి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, ఛానళ్లకు అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తే 15 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని ప
Sportswoman | ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ క్రీడా విభాగంలో తమ కంపెనీ ఇచ్చే అవార్డు కోసం నామినీలను ప్రకటించింది. ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆప్ 2021’ పోటీలో ఐదుగురు నామినీలు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో టో�