భారత్లో నిషేధానికి గురైన బీబీసీ డాక్యుమెంటరీని ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని పార్లమెంట్ హౌస్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో ప్రధాని మోదీ బుధవారం సమావే�
BBC: బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై డాక్యుమెంటరీతో దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆ నోటీసుల్లో తెలిపారు. గుజరాత్కు చెందిన ఎన్జీవో కోర్టులో పిల్ దాఖలు చేసింది.
గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ రూపొందించిన బీబీసీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్లో బీబీసీ కోసం పనిచేసే విదేశీ పాత్రికేయుల వీసా పొడిగించకుండా కేంద్రం కా�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ సంస్థలు నమోదు చేస్తున్న 95 శాతాన
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్యం విషయంలో బీబీసీ ఉల్లంఘనలకు పా�
అమెరికా-కెనడా సరిహద్దు ప్రాంతంలోని నదిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో భారతీయులు, కెనడా దేశస్థులు ఉన్నారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పడవ మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు
గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
BJP | దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస�
ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు జరిగిన గంట లోపే ఈ బ్రిటిష్ వార్తా సంస్థపై బీజేపీ చవకబారు విమర్శలు చేసింది. బీబీసీని ‘భ్రష్ట్ బక్వాస్ కార్పొరేషన్' అంటూ బీజేపీ జాతీయ అధికార �
న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఐటీ సర్వే జరిగిన నేపథ్యంలో ఆ వార్తా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మీడియా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని, బీబీసీకి అండగా నిలిచి నిధులు అందజే�
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ, అనంతరం ఆ మీడియా సంస్థపై ఐటీ దాడులు, అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక.. వెరసి దేశ రాజకీయాల్లో పె�
ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాల వ్యవహారం యూకే పార్లమెంట్కు చేరింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో ఈ విషయాన్ని పలువురు ఎంపీలు లేవనెత్తారు. ఐటీ సోదాలు, భారత్లో భావప్రకటనా స్వేచ్ఛపై బ్రిటన్ ప్ర