పండుగ ఏదైనా అందరికీ ఆనందాన్ని పంచేలా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేడుక. పండుగలు, వేడుకలు అందరినీ ఒకచోట చేర్చి ఎనర్జీని ఇస్తాయి. కానీ బతుకమ్మ పండుగ ఊరంతటిని ఒకటి చేసి చేయ
Jaya Senapathi Episode 35 | జరిగిన కథ : మల్యాల మైలాంబిక ఆహ్వానం మేరకు.. పద్మాక్షి వివాహానికి హాజరయ్యాడు జాయప. అక్కడే తన తండ్రి.. వెలనాడు మండలేశ్వరుడు పినచోడుణ్ని కలుసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత తండ్రిని చూసి కన్నీరుమున్నీరయ్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.
మనిషి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మార్గం మరొకటి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నది తెల�
స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ ప�
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి పండుగలా సాగింది. పలు చోట్ల ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు.
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం ప్రతీ గ్రామంలో విజయవంతమైంది. ఊరూరా ఉదయం నుంచే గ్రామ ప్రజలు బతుకమ్మలు చేతపట్టుకుని.. బోనాలు నెత్తిన ఎత్తుకుని ర్యాలీలు తీస్తూ గ్రామ పంచాయ�
బతుకమ్మ, బోనాల పండుగలు రెండూ ఒకేసారి వచ్చినట్లుగా.. ఊరూరా చెరువుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువుల పండుగలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. మహిళ�
లంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు బతుకమ్మలను పేర్చి గ్రామ కూడళ్లలో పెట్టి ఆడారు.
ఎండలు మండిపోయే మే, జూన్ నెలల్లో నీటి గల గలలు విన్పిస్తున్నాయని, చెరువులు జలకళను సంతరించుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట పెద్ద చెరువు వద్ద గురువారం నిర్వహించిన ‘ఊరూర�
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద