బతుకమ్మ (Batukamma) సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన ఆదివారం సద్దుల బతుకమ్మను (Saddula Batukamma) ట్యాంక్బండ్పై ఘనంగా నిర
‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇ ప్పు డు అబద్ధాల ఆరు గ్యారెంటీలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నది’ అంటూ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పు ల ఈశ్వర్�
జిల్లాలోని పలు గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఉపవాసాలు ఉండి బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. చిన్నారులు ప�
పట్టణంలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను చేసి భక్తితో గౌరమ్మలను పూజించారు. అనంతరం చిన్నా పెద్దాతేడా లేకుండా బతుకమ్మ పాటల తో కోల
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేడుకలు మండలం లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిఏటా ఆనవాయితీ ప్రకారం పెదమడూరు, ధర్మగడ్డతండాలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
NRI news | రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు తమ మూలాలను మరవకుండా మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్లోని తెలంగా
నగరంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని 60 డివిజన్లలో బతుకమ్మ ఆడే ప్రాంతాలతో పాటు నిమజ్జన కేంద్రాల వద్ద చేపట్టే ఏర్పాట్లపై ప్రణాళికల
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మ�
డీజీపీ కార్యాలయంలో... హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సావాల్లో పాల్గొన్న డీజీపీ అంజన్కుమార్, పోలీసు అధికారులు సౌమ్య మిశ్రా, మహేశ్భగవత్, సంజయ్ కుమా�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ నేతృత్వంలో అధికారికంగా బతుకమ్మ సంబురాలు
వేలకోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 51 విగ్రహాలతో మోస్రా మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దేవీ మండపాన్ని మంగళవారం దర్శించుక�