చిన్ననాటి పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటుంది. నా అనుభవాలు పగవారికి కూడా కలుగకూడదనే నా అభిలాష. గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన జన్మించాను. మా నాన్నగారికి సంగీతంలో మంచి ప
రేడియో మోగింది.. యక్షగానాలు మందగించాయి. టీవీ వచ్చింది.. తోలుబొమ్మలు చిన్నబుచ్చుకున్నాయి. సినిమా రంగులద్దుకుంది.. ఒగ్గు కథలు తగ్గిపోయాయి. దృశ్య మాధ్యమాలు జనాలకు దగ్గరయ్యే కొద్దీ.. జానపద కళలు అదృశ్యమవుతూ వచ�
జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమ�
చించినీపురంలో భోజకుడనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లకు పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్న పేర్లు పెట్టుకున్నాడు. పెళ్లి వయసుకు చేరుకున్న తన కుమార్తెలకు భోజకుడు తొందరపడి.. సర�
ఆనందకరమైన సంఘటనలను ఎలా గుర్తుచేసుకుంటామో.. కొన్నిసార్లు మనల్ని భయపెట్టే సందర్భాలు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సంఘటనే ఇది. జరిగింది ఏప్రిల్ 28, 1980.
Jaya Senapathi | జరిగిన కథ : ఒకనాడు మిత్రబృందంతో వచ్చి జాయపుణ్ని కలిశాడు పుళిందపుడు. దండరాసకం ఆటలో పాల్గొనాలని కోరాడు. ఆసక్తిగా తనవెంట ఉద్యానవనానికి వెళ్లాడు జాయపుడు. అక్కడంతా తెలిసిన మిత్రులే ఉన్నారు. వారిలో ఇంద్�
ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగ
Jaya Senapathi | జరిగిన కథ : అధికారిక సమావేశాలతో అలసిపోయిన చక్రవర్తి.. ఆరోజున సరాసరి నారాంబ అంతఃపురానికి వచ్చాడు. విశ్రాంతిగా పర్యంకంపై జారగిలబడ్డాడు. అయితే, ఎప్పుడూ దేవళపు గంటలా గణగణా మోగుతూ ఉండే నారాంబ.. మౌనంగా ఉండ
Jupally Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌ�
Jaya Senapathi | జరిగిన కథ : ఓ పల్లెటూరి జానపద గాయని కోసం వెతుక్కుంటూ వచ్చిన జాయపకు.. ఊహించని సంఘటన ఎదురైంది. తను వచ్చే సమయానికి ఆ గాయనిని తన భర్త హింసిస్తుండగా.. కాపాడి తీసుకుపోయింది నీలాంబ కుమార్తె లలితాంబ! అంతే, తెల�
‘నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు అధికశాతం సిరిసిల్లకే ఇచ్చి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలి.
జాయపుని దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది నారాంబ. తండ్రి కూడా వచ్చి బావగారితో చర్చించి వెళ్లినట్లు చెప్పింది. దాంతో ఆలోచనలో పడ్డాడు జాయపుడు. తన భవిష్యత్తును నిర్ణయించుకోవాలని అనుకున్నాడు.