తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అవంతి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ప్రియాంక అన్నారు. బర్కత్పుర అవంతి డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ వేడుకలన�
తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్దదైన బతకమ్మ పండుగలో ప్రస్తుతం నాటి వైభవం కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్వ స్థితిని సంతరించుకున్న పూల పండుగ నేడు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్�
సిద్దిపేట జిల్లాలో ఆదివారం అట్ల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల�
‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి.. తెల్ల చంద్రుడిలో వెన్నులలే తీసుకొచ్చి..’ అంటూ ఆడబిడ్డలంతా ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక పండుగకు వన్నె తెచ్చారు. ప్రకృతిని పూజించే పూల పండుగ ఉమ్మడి జిల్లాలో ఐదో రోజు ఆదివ
రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ కానుకగా మహిళా సంఘాల సభ్యు లు, 18 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు చీరెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గిరిజన జిల్లాల�
దసరా సెలవులు వస్తున్నాయంటేనే మా సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. మూడు నెలల పరీక్షలు ముగిశాయంటే.. మా ఆనందాల గది తాళం తీశామన్నట్టే! అప్పటికే మా స్నేహితులు “మేము రేపు మా అమ్మమ్మగారింటికి పోతున్నం!” అనో.. “�
గౌరమ్మను బతుకమ్మగా కొలిచే సంప్రదాయం తెలంగాణ నేలది. పరమేశ్వరికి పూల మేడలు కట్టి ఆనందిస్తుంది ఇక్కడి మట్టి. అమ్మవారి ఆలయం ఉన్న ప్రతి ఊరూ ఈ సమయంలో వైభవానికి వేదికగా మారుతుంది. దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా ఆ
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు కొలువుదీరిన కాన్నుంచి ప్రతి యేడు బతుకమ్మ పండుగకు తీరొక్క రంగు చీరెలు తలా ఒకటి ఇచ్చేది. ఆడబిడ్డకు కానుక లెక్క ఇచ్చిండు అని చూసి మురిసిపోయేటోళ్లం. ఆడుకునేందుకు మంచి
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుక జరుపుకొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం అధికారిక వేడుకలూ నిర్వహించడం లేదు. నాటి కేసీఆర్ సర్కారులో సాంస్కృతిక వైభవం వెలుగొందిన తీరును.. నేటి కాంగ్రెస�
Bathukamma | మహారాష్ట్రలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ముంబయి ప్రాంతీయ పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో దాదర్లోని యోగి సభగృహలో శుక్రవారం సంబురాలు జరిపారు. వేడుకలకు ముంబయి నుంచి 25 పద్మశాలి సంఘాలకు చెంద�
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ కళతప్పింది. ఊరూరా కొండంత అన్నంతగా జరుపుకునే ఈ పండుగ నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే సర్కారు పెద్దలు పట్టిం