తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయె చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఉయ్యాల పాటలు, ఆడబిడ్డల చప్పట్లు వాడవాడలా మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మ సంబురాలు ఆనందోత్సాహాల
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పాడి పంటలనూ ఉయ్యాలో.. చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ” అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. ఆదివారం పెత్రమాస సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల వేడుకను సంబురంగా జ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొలిరోజు ఆదివారం (ఎంగిలి పూల బతుకమ్మ) గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండగగా సాగింది.‘ చిత్తూ చిత్తూల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ మహిళలు ఆడి�
Bathukamma | ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు సూర్యాపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవేడుకల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాల�
పోలీసుల అత్యుత్సాహంతో మహిళలు శనివారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రంలో మహిళలు సౌండ్ బాక్స్ పెట్టుకొని బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ.. బతుకమ్మ �
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచే బతుకమ్మ సంబురాలు శనివారం కూకట్పల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆచారం ప్రకారం ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
మేకలతండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, మహిళా బోధనా సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే బతుకమ్మ (పూల పండుగ) నేడు ప్రపంచ వ్యాప్తమైంది. రాష్ట్రంలో అశ్వయుజ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ప్రారంభమై.. తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో వేడుకలు