Revanth Reddy | రోడ్లపై జనం బాజాప్తా తమను తిడుతున్నరని అయినా ఏ ఒక్కరిపై కేసులు పెడుతలేమని, సతాయిస్తలేమని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలో సర�
నిర్మల్ జిల్లా బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నందున, ఏర్ప
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం రాత్రి నుంచి దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు అడ్మినిష్ర్టేషన్ భవనం, వీసీ గెస్ట్హౌస్ ఎదుట ఆందోళన చేసి రాత్రి అక్కడే బస చేశారు.
Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్హౌ�
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
Godavair Pushkaralu : తెలంగాణలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు.
నిర్మల్ జిల్లా బాసరలోని (Basara) శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శ�
బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఎగువన భారీ వర్షాతో బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది.
మూడు రోజుల నుంచి కు రుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటిలో పుష్కర ఘాట్లన్నీ మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మా ర్గం పూర్తిగా జలమయమైంది.
ఒక ఊర్లో పొలం పనులు చేసుకునే యువకుడికి పెళ్లి జరిగింది. ఊరికి కొత్తగా వచ్చిన భార్య, ఊర్లో వాళ్లు సరిగ్గా పలకరించడం లేదని, ఇచ్చి పుచ్చుకోవడాలు తక్కువని భర్తతో చెప్పి బాధపడేది.