బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు
Basara | చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో
బాసర సరస్వతీ అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాసర భగ్గుమంది. మంగళవారం వ్యాపారులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు బంద్లో స్వచ్ఛం దంగా పాల్గొన్నారు. ఆలయ ఆవ
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవారే లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్య తోడైతే అద్భుత ఫల�
Minister KTR | సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే
Minister KTR | బాసర ఆర్జీయూకేటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏమైనా అంతరిక్ష సమస్యా అని నిలదీశారు. గతంలో తామిచ్చిన హామీల
Minister Indrakaran reddy | మూల నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి జన్మ నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి
Basara | చదువుల తల్లి బాసర (Basara) సరస్వతీ దేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు
Sharan navaratri | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయాల్లో
బాసర, ఆగస్టు 25 : రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని