నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో శరన్నవరాత్రులు ఆదివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం ఘట స్థాపనతో అమ్మవారిని ప్�
నిర్మల్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. చారిత్రక గొలుసుకట్టు చెరువులను టూరిజం స్పాట్లుగా తీర్�
బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ
నిరంతర ప్రయత్నంతోనే విజయతీరాలకు చేరుకోవచ్చునని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఎంత
Basar Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరహాలోనే దక్షిణభారతంలో ఎంతో ప్రసిద్ధి చేసిన బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చ�
బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు
Basara | చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో