నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర గోదావరి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాదం నెలకొన్నది. బాసర గోదావరి వద్ద స్నానాలు ఆచరిస్తుండగా ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.
Basara Triple IT | బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2025-26లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల కానుందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో అపవిత్ర కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రా నుంచి కొన్నేండ్ల క్రితం వచ్చిన వేద విద్యానందగిరి స్వామీజీ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బాసర క్షేత్ర వైభవాన్న�
‘అన్ని కులాల వారికి వేదం నేర్పిస్తా. హైందవ ధర్మాన్ని పెంపొందించమే నా లక్ష్యం’ అంటూ పుష్కరకాలం క్రితం పవిత్ర బాసర క్షేత్రంలోకి ఆంధ్రా స్వామీజీ ఒకరు వచ్చారు. 2011లో శ్రీ వేదభారతి పీఠం పేరుతో వేద పాఠశాలను ప్ర�
బాసరలోని శ్రీవేదభారతీపీఠం పాఠశాలలో తీవ్రగాయాల పాలైన విద్యార్థి లోహిత్ కేసులో కీలక సాక్షి అయిన సహచర విద్యార్థి మణికంఠ మరణం మిస్టరీగా మారింది. లోహిత్ నెత్తుటి మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా
శ్రీవేదభారతీ పీఠం నిర్వాహకుడు విద్యానందగిరి స్వామి.. వేదం ముసుగులో వ్యాపారం చేస్తున్నాడని బాసర గ్రామస్థులు ఆరోపించారు. గోదావరి హారతి, బీజాక్షరం పేరిట వసూళ్ల దందా చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు సోమవ�
బాసరలోని ఓ ప్రైవేటు వేద పాఠశాల.. మార్చి 19 రాత్రి... విద్యార్థులందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో మరుగుదొడ్డి వద్ద లోహిత్ అనే విద్యార్థి నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు. అతడి తలపై గొడ్డలి, కత్తితో దాడి చేసినట్టు�
Fake Notification | ఆర్జీయూకేటీ బాసర అడ్మిషన్ నోటిఫికేషన్పై సోషల్ మీడియా వదంతులు నమ్మరాదని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. త్వరలో ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించ�
బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వద్ద బాసర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం గోదావరి నిత్యహారతి కార్యక్రమం నిర్వహించే వారు. ఇంతకు ముందు నుంచి ప్రతి రోజూ బాసరలోని వేద పాఠశాల ఆధ్వర్యంలో గోదావరి నిత్యహారత�
బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు వెండివీణను బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్య భారతి గ్లోబల్ హై స్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి సంతోష్ దంపతులు అమ్మవారికి రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో