Basara Triple IT | నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో యువ మనస్సుల జీవితాలను మార్చే లక్ష్యంతో గురువారం నిర్వహించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ కార్యక్రమం విజయవంతమైంది.
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లల
విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
‘అప్పు కడతారా.. లేకపోతే వయస్సులో ఉన్న నీ కూతురు సంగతి చూస్తాం..’ అని అప్పు వచ్చిన వారు వేధింపులకు గురి చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర (Basara) శ్రీ సరస్వతీ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Nirmal | నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా ధర్మార గ్రామానికి చెందిన జయ(45) అనే మహిళ బాసర(Basara) గోదావరి(Godavari river) మొదటి ఘాట్ వ�
Basara | నిర్మల్(Nirmal) జిల్లాలోని బాసర(Basara) ఆలయంలో బుధవారం రాత్రి చోరీ(Theft) జరిగింది. దుండగులు అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించారు. అమ్మవారి ఆలయంలోని ఉప ఆలయం అయిన దత్రాత్రేయ హుండీ(Dattatreya Hundi), ప్రసాద టికెట్ కౌంటర�
నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో శరన్నవరాత్రులు ఆదివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం ఘట స్థాపనతో అమ్మవారిని ప్�