CM KCR Couple | కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచా�
దేవుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, జూలై 29 : మొదటిసారి తాను ఎమ్మెల్యే అయినప్పుడు బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఒకేఒక్క ప్రభుత్వ జూనియర్ కళ�
ఉమ్మడి పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి కోసం నిజాంసాగర్ కట్టపై కూర్చొని ఏడ్చినా ఫలితం దక్కలేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
బడా వ్యాపారులకు లక్షల కోట్ల మాఫీ ఎల్ఐసీ అమ్మకంలో భారీ అవినీతి బుల్లెట్ రైలు రాలే.. ఉన్న రైళ్లకు ఎసరు 15 లక్షల కేంద్ర ఉద్యోగాలేవి బండీ రాహుల్ వెళ్లిన చోట కాంగ్రెస్ ఖతం జాకోరా రైతు సభలో హరీశ్ రావు లిఫ్ట్
కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలి. బాన్సువాడ వస్తే తెలంగాణ అభివృద్ధి అంటే చూపిస్తామని ప్రతి పక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. శ
‘రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు తోపు ఎంపీలు.. తెలంగాణ రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా..? తెలంగాణ గోసను ఎన్నడైనా వినిపించారా? ధాన్యం కొనబోమన్న కేంద్ర సర్కారును ఏనాడైనా నిలదీశారా?’ అన�
బాన్సువాడ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వంద పడకల మాతా, శిశు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి వసతులు, వైద్యా�
బాన్సువాడకు రండి.. అభివృద్ధి, సంక్షేమాన్ని చూపిస్తా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా : స్పీకర్ పోచారం బీర్కూర్, సెప్టెంబర్ 6 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమపథకాలు తెలంగాణలో అమలు చేస్తుంటే.. కొన్ని పార్టీల న�
నాటుబాంబు | బాన్సువాడలో నాటుబాంబు పేలింది. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్లో అడవి పందుల వేట కోసం తయారు చేసిన నాటు బాంబు ఒక్కసారిగా పేలింది.