Banswada | బాన్సువాడ నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో గట్టి పట్టున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. 2011 ను
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Banswada, BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Banswada, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Banswada, CM KCR,Praja Ashirvada Sabha, Banswada
కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని.. మాకు తిక్కరేగితే దుమ్ము రేగుతది. తస్మాత్ జాగ్రత్త.. అంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇది రాజకీయమా..? అరాచకమా..? అంటూ ప్రతిప
CM KCR | ఈ చేతగాని దద్దమ్మలు, వెధవలు పని చేసే చేతగాక, ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు, దాడులకు దిగజారుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కత్తులు పట్టి మా అభ్యర్థుల మీద దాడి చేస్తున్�
CM KCR | మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉన్నత స్థానంలో ఉండి శ్రీనివాస్రెడ్డి మీకు సేవ చేసే భాగ్యం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగి�
CM KCR | చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కామార�
CM KCR | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన లక్ష్మీపుత్రుడు కాబట్టే.. బాన్సువాడ.. బంగారు వాడలా తయారైందని సీఎం కేసీఆర్ పేర్కొ
ఎన్నికల ప్రచారంలో కారు టాప్గేర్లో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రే�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ముందున్నది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమ�
బాన్సువాడ నియోజకవర్గం తొమ్మిదేండ్లలో అనూహ్య ప్రగతి సాధించింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంచారు. రూ.650 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామి గ�
సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతోనే బాన్సువాడ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికే తమ పూర్తి మద్దతు ఉంటుం�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు (బుధవారం) కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడలో రూ.135 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రామన్న రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్�
Speaker Pocharam | సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మ�