పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఆయన ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుభరోసా సాయం విష�
బాన్సువాడలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గర్భిణికి సిజేరియన్ చేస్తుండగా శిశువు మృతి చెందింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చ�
బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన పోచారం శ్రీనివాస్రెడ్డికి ప్రజలు కచ్చితంగా బు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు తీవ్ర పరాభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని యువకులు నిలదీయటంతో బిత్తరపోవడం ఆయన వంతైంది. వారికి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే సహనం కోల్పోయి తమాషాల�
కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లను మంజూరు చేయించినట్టు చెప్పా�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చిన మాపై ఎవరో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు హెచ్చరించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని లంక పుత్రుడుగా మారరని అని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్లో పోచారం అన్నీ పదవులు అనుభవించి, పార్టీని వదిలి వెళ్తున్నారని విమర్శించారు. ఎ�
అధికారం, పదవులు లేకుంటే బతకలేమా.. ఈ వయసులో పార్టీ మారడం భావ్యమా అని పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోచారం శ్ర
Telangana | రాజకీయ విలువలు ఉంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశార
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల �
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్ డివిజన్లలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొత్తం 1726.12 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 910 మంద�
బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.