ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు (బుధవారం) కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడలో రూ.135 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రామన్న రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్�
Speaker Pocharam | సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మ�
Speaker Pocharam | పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మల్టీ జనరేషన్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.4 కోట్లతో కల్కి చె
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.కోటీ 5 లక్షలతో నిర్మించిన ఏడీఏ, రైతుబంధు సమితి కార్యాలయాలు, దుకాణ సముదాయా�
Speaker Pocharam | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Pocharam Srinivas Reddy | ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్స్లో వైద్యారోగ�
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణం నుంచి కొయ్యగుట్ట తెలంగాణ అమరవీరుల స�
బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో అరుదైన గౌరవం దక్కింది. బాన్సువాడ ఏరియా దవాఖాన, వంద పడకల మాతాశిశు వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు వరిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసనసభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ర్టాల ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడ
ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్కు దీటుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో అత్యాధునిక వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నది. దీంతో మన దవాఖానలకు జాతీయస్థాయి అవార్డులు సొంతమ�