బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శవంతమైనదని, దొంగలకు తావివ్వదని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా బాన్సువాడక�
అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ను కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సరికొత్త చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు స్పీకర్గా పని చేసిన వారందరూ తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలవరనే సెంటిమెంట్ను శ్రీనివాసరెడ్డి బద్దలుకొట్టారు.
సెంబ్లీలో అడుగుపెట్టనున్న సీనియర్లలో బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్రెడ్డి (74), బోధన్ నుంచి విజయం సాధించిన పీ సుదర్శన్రెడ్డి (74) అందరికంటే ముం దున్నారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటె�
కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్సువాడలో పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్రెడ్డి గజదొంగ అని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని బాధితులు సూచించారు. తమ భూములతోపాటు సర్కారు జాగాలను కూడా మింగేశాడని ఆరోపించారు.
బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ దుకాణాల సముదాయ సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శాసన సభాపతిని శుక్రవారం కలిసి ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్, బీజేపీలు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయ్యాలని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి సీ
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని, ఇతర ప్రాంతాల వారిని పోటీకి నిలబెడుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బారి�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సభా ప్రాంగణాలు జనసంద్రాన్ని తలపించాయి. గులాబీ జెండాలు చేతబూని వేలాదిగా తరలివచ్చిన జనంతో సభా ప�