రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. బాన్సువాడలో బుధవారం అధికారికంగా నిర్వ�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశంసించారు
మహారాష్ట్రలోని దెగ్లూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు�
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి అనేక చర్యలు చేపడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పరిసరాలను సుందరీకరించి మ�
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది. నాటి ఆంధ్రపాలకులు తెలంగాణ ప్రాంతంలో విద్యకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ తెలంగాణ వచ్చాక స�
పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీన�
ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు
రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో
ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారంలో 4 రోజులు పవర్ హాలీడే ఉండేదని.. ప్రస్తుతం కోతలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడా ల
మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో న�