బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో రోజురోజుకూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రానికి చెందిన పద్మశాలీ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి, బాన్సువాడ న�
రాష్ట్రంలో మరే ఇతర నియోజకవర్గంలో లేని విధంగా సుమారు రూ.10 వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన లక్ష్మీ పుత్రుడు పోచారం సీనన్నను లక్ష మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత�
తాము చెప్పిందే చేస్తామని, చేసిందే చెప్తామని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికీ ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
సబ్బండ వర్ణాలు ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్కు జై కొడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటిస్తూ తీర్మానాలు చేస్తున్నారు.
Kamareddy | కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు దవాఖాన సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఒక్క నెలలో అత్యధికంగా 504 ప్రసవాలు జరిగిన దవాఖానగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్లో రూ.2.50కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బుధవారం ఆయన మ�
వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలువనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు బాసటగా నిలిచారు.
Complaint | పోలీసులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ( Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీస్ స్టేషన్ (Police Staion)లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్, బీజేపీల నీచ రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పట్టినట్టు నటిస్తాయి తప్ప గల్లీల్లో మాత్రం దోస్తులేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం బాన్సువాడలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆందోళన చేయడమే అందుకు ని�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని, స్వరాష్ట్రంలో రైతులకు సమృద్ధిగా ఎరువులు లభిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. కోటితో నిర్మించి�
గిరిజన గూడేలకు పండగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం శుక్రవారం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇప్పుడు వారికి అటవీ అధికారుల భయం లేదు. పంటలు పాడుచేస్తారన్న భీతి లేదు. కేసుల గోల లేదు.
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు దినోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పో
అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశ�