ఒకేసారి లక్షలు కావాలంటే మధ్య తరగతి వాళ్లకు కష్టమే! ఎంత పొదుపు చేసినా లక్షలు దాచే పరిస్థితి ఉండదు. అందుకే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ లోన్ కోసం లైన్ కడతారు. కానీ, కొందరికి మాత్రం ఇలా వెళ్తే, అలా రుణం వచ్చేస్త
రాజీవ్ యువ వికాసానికి ఆదిలోనే ప్రభుత్వం మొకాలడ్డుతున్నది. యువతకు ఎలాంటి షరతులు లేకుండా రుణం ఇస్తున్నామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం బ్యాంకులు లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోరు తప్పనిసరిగా ఉండాలనే �
మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, వాళ్లు తీసుకొనే ప్రతి పైసాను చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. యాక్షన్ప్లాన్కు అనుగుణంగా మహ�
Man Stages Burglary At Own House | బ్యాంకు అప్పులు తీర్చేందుకు ఒక వ్యక్తి సొంత ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బంగారు నగలు, డబ్బు అపహరించాడు. తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసుల�
Bank Loans | బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ప్రతి స్వయం సహాయక సంఘలు మహిళ సద్వినియోగం చేసుకుని అభివృద్ధిబాటలో నడవాలని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ సూచించారు.
‘స్థలం లీజుకు ఇప్పిస్తాం. పెట్టుబడి కోసం బ్యాంక్ రుణాలు సమకూరుస్తాం. ప్లాంట్ మొత్తం వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు సమకూరిస్తే 90 శాతం బ్యాంకు రుణంగా ఇప్పిస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తును కిలోవాట్కు రూ.3.13 �
మహిళా రైతు బర్రెల కోసం తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించలేదంటూ వారి ఇంటి గేటును తీసుకెళ్తారా? ఇంత దారుణమా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పు కింద ఆడబిడ్డల పుస
2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
మన దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు సునాయాసంగా బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' సేకరించిన సమాచారం ప్రకారం, 2019 మార్చి నాటికి నిరర్థక ఆస్తుల(ఎన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి 6 నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.42,035 కోట్లుగా ఉన్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
బ్యాంకులో పనిచేసే అఫ్రైజర్ ఇద్దరు ఉద్యోగులతో కలిసి నకిలీగోల్డ్కు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియానే మోసం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబర్పేట గోల్నాకకు చెందిన భానుచందర్ బ్యాంక్ ఆ�