నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రాధా న్య రంగాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా అధికారులు, వివిధ బ్యాంకు అధిక�
రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా సిత్రాలను తలపిస్తున్నది. పక్కా లెక్కలు, విధివిధానాలు లేకుండా మాఫీ మాయలా మారింది. మొదటి విడతలో లక్ష లోపు మాఫీ చేస్తున్నామని విస్తృత ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పర�
రుణాల కోసం బ్యాంకును ఆశ్రయించిన ఖాతాదారుల అకౌంట్స్ నుంచి సుమారు రూ.మూడున్నర కోట్లు మేనేజర్ కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు ప
Deputy CM Bhatti | రుణాలు(Bank loans) ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు.
జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల బలోపేతానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంతో కృషి చేస్తున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వ�
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రస్తుత 2024 క్యాలండర్ సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని 6.8 శాతానికి పెంచింది. గతంలో ప్రకటించిన అంచనా 6.1 శాతంగా ఉన్నది.
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో రుణాలు తీ సుకున్న వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవా రం రిమాండ్కు తరలించారు. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం �
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో మహిళలకు రుణాల పంపిణీ కీలకంగా మారింది. గ్రామాల్లో ఎన్నో మహిళా స్�
ఇంతకుముందు వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణపై ఆధారపడ్డ అన్నదాతలు ఇప్పుడు కోళ్ల పెంపకంపైనా దృష్టి సారిస్తున్నారు. దీంతో గతంలో పట్టణ సమీప ప్రాంతాలకే పరిమితమైన పౌల్ట్రీఫామ్లు ఇప్పుడు పల్లెల్లోనూ వెలుస్
భారతదేశ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతంగా వృద్ధి చెందుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవంగా పేదల జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగటంలేదు. శ్రామికుల ఆదాయం నిత్యావసర ధరలకు సరిపోవడం లేదు. చాలామం�
ఈ ఏడాది 3,08,670 మహిళా సంఘాల సాధికారత కోసం రూ.15 వేల 37 కోట్ల బ్యాంకు లింకేజీ సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్దేశించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్�
వ్యవసాయంపై ఆధారపడే గిరిజన రైతులకు మరింత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐ టీడీఏ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు బ్యాంకు ద్వారా రుణాలిస్తూ బర్రెలు పెంచేందుకు ప్రోత్సహించనున్నది.