గ్రామైక్య సంఘాలకు పాడిగేదెలు స్త్రీనిధి ద్వారా మహిళలకు బ్యాంకు రుణాలు మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా అమలు సమైక్య పాలనలో మూగబోయిన మరమగ్గానికి సంక్షేమ పథకాలతో ఊప
సైదాబాద్ : సమాజంలో దివ్యాంగులు ఆర్ధికంగా ఎదగటానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి వారిని ప్రోత్సహిస్తుందని జీహెచ్ఎంసీ సంతోష్నగర్ సర్కిల్ యూసీడీ విభాగం ప్రాజెక్టు అధికారి రత్నమ్మ అన్న
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఇండియా ప్రత్యేక MSME Festive Bonanza క్రెడిట్ క్యాంప్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ కింద డిసెంబర్ నెలలో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ లోన్ మేళా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖాజాగూడ �
హైదరాబాద్ : మిగతా రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కోరకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. కరోనాకు ముందు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుంచి18 శాతం వరకు ఉండగా… ప్
క్రెడిట్ కార్డు కావాలన్నా.. పర్సనల్ లోన్ లేదా హోం లోన్ పొందాలన్నా బ్యాంక్కు వెళ్తే ముందుగా వినిపించే ప్రశ్న.. మీ సిబిల్ స్కోర్ ఎంత? ! క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం దొరుకుతుంది..
డీసీసీబీ | జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతులతో పాటు రైతు బిడ్డల చదువులకు కూడా రుణాలు మంజూరు చేసుకోవడం సంతోషకరమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.
ఖమ్మం : రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలు చెల్లించాలని ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఏ.వీరబాబు తెలిపారు. బుధవారం నగరంలోని పెవిలీయన్ గ్రౌండ్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణవిస్తరణ కార్య�
పోచారం భాస్కర్ రెడ్డి | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బ్యాంకు మొండి బకాయిల రికవరీపై బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అస�
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ పెద్దశంకరంపేట : పరిశ్రమలు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి కార్యాలయంలో 13వ మహిళా సమైక్య వార్షికోత్సవ సమావే�
మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుంది జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి గాయత్రి మొయినాబాద్ : మహిళాలు సంఘాలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం �
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత చేయూతనిస్తున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరార�
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వివిధ బ్యాంకులు రూ.1.15 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ సంగతిని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం ప్ర�