కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ పెద్దశంకరంపేట : పరిశ్రమలు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి కార్యాలయంలో 13వ మహిళా సమైక్య వార్షికోత్సవ సమావే�
మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుంది జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి గాయత్రి మొయినాబాద్ : మహిళాలు సంఘాలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం �
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత చేయూతనిస్తున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరార�
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వివిధ బ్యాంకులు రూ.1.15 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ సంగతిని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం ప్ర�