సీనియర్ సిటిజన్లకు ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అత్యధిక వడ్డీరేట్లనిస్తున్నాయి. మొదట్నుంచీ మదుపరులకు సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎఫ్డ�
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద కష్టమే వచ్చిపడింది. డిపాజిట్లు లేక ద్రవ్యలభ్యత కరువైపోయింది మరి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన పరిశోధనాత్మక నివేదిక.. భారతీ�
డిపాజిట్లు ఆకట్టుకోవడంలో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవైపు రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇదే తరుణంలో డిపాజిట్ చేసేవారు తరిగిపోతున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభం నెదుర్క�
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై వర్సిటీ అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని పాలకమండలి సమావేశంలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్ర�
ఎవరూ క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకొన్నది. 100 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని శుక్రవారం వెల్లడించింది.
Indian Startups: ఇటీవల అమెరికాలో ఎస్వీబీ బ్యాంక్ మూతపడిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకులో భారతీయ స్టార్టప్లకు చెందిన సుమారు వంద కోట్ల డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఆ
Guruvayur Temple assets కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఆస్తుల విలువ లక్షల కోట్లల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రానికే చెందిన మరో ఆలయం ఆస్తులు విలువ కూడా బయటకు వచ్చింది. గురువాయుర్లోని శ్రీ కృష
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మరో ఘనత సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ వితరణలో బీవోఎంకు తొలి స్థానం వరించి�
భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు న్యూఢిల్లీ, జూలై 28: కొద్ది సంవత్సరాలుగా బ్యాంక్ డిపాజిట్లపై కనిష్ఠ వడ్డీ రేట్లతో సతమతమైన డిపాజిట్దార్లకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్య
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ముగ్గురు అధికారులతో సబ్కమిటీని ఏర్పాటు చేసిం�
Bank deposit insurance | బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసింది.
కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహ