రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
ఉపాధి కూలీలలకు తెలంగాణ తపాలా శాఖ శుభవార్త అందించింది. కూలీలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో వేతనం తీసుకొనే వెసలుబాటు కల్పించింది.
వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏండ్లలోపు మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. 60ఏండ్లు నిండిన వారిని గ్రూపుల నుంచి తొలగించేవారు.
Vikarabad | ఇంటి నిర్మా ణం కోసం లోన్ తీసుకుందామని బ్యాం కుకు వెళ్లిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తన పేరిట ఏకంగా 38 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండ�
రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�
అదునుకు ‘రైతుబంధు’ సాయం అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోజువారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేస్తుండడంతో వాటిని అందుకొని సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్
బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు ఇప్పిస్తానని ఓ విద్యార్థి వద్ద రూ.70 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతం�
ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చిత్రవిచిత్ర కొర్రీలు పెడుతున్నది. సాంకేతిక కారణాలను చూపించి పనిచేసిన కూలీకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నాలుగు వ�