స్విస్ బ్యాంక్లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెంద�
Bank Accounts KYC | ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు నిర్దిష్ట గడువులోపు తన కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో ర
PAN Card | ఆధార్తో అనుసంధానంకాని పాన్తో ఏ ఉపయోగం ఉండదు. పలు లావాదేవీలకు పాన్ కార్డును లేదా నంబర్ను కోట్ చేయడం తప్పనిసరి. అయితే పాన్తో ఆధార్ నంబర్ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన జూన్ 3
రైతుబంధు డబ్బులు సోమవారం ఐదు ఎకరాల లోపు లోపు రైతులందరికీ వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.83 లక్షల మంది రైతులకు రూ.748. 10 కోట్లు రైతుల ఖాతాలకు చేరాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో
రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
ఉపాధి కూలీలలకు తెలంగాణ తపాలా శాఖ శుభవార్త అందించింది. కూలీలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో వేతనం తీసుకొనే వెసలుబాటు కల్పించింది.
వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏండ్లలోపు మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. 60ఏండ్లు నిండిన వారిని గ్రూపుల నుంచి తొలగించేవారు.
Vikarabad | ఇంటి నిర్మా ణం కోసం లోన్ తీసుకుందామని బ్యాం కుకు వెళ్లిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తన పేరిట ఏకంగా 38 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండ�
రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�
అదునుకు ‘రైతుబంధు’ సాయం అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోజువారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేస్తుండడంతో వాటిని అందుకొని సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్