ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. పనిదినాలు కల్పించడంలో జిల్లా ముందంజలో నిలిచినా పూర్తిస్థాయిలో జాబ్కార్డులున్న కూలీలందరికీ జిల్లా యంత్రాంగం పని కల్పించల
ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అ�
నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు పథకం యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితబంధు ప్రొసీడింగ్ కాపీలు పొందిన లబ్ధిదార�
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్క�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నేటి(సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4,12,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు.
స్విస్ బ్యాంక్లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెంద�
Bank Accounts KYC | ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు నిర్దిష్ట గడువులోపు తన కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో ర
PAN Card | ఆధార్తో అనుసంధానంకాని పాన్తో ఏ ఉపయోగం ఉండదు. పలు లావాదేవీలకు పాన్ కార్డును లేదా నంబర్ను కోట్ చేయడం తప్పనిసరి. అయితే పాన్తో ఆధార్ నంబర్ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన జూన్ 3
రైతుబంధు డబ్బులు సోమవారం ఐదు ఎకరాల లోపు లోపు రైతులందరికీ వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.83 లక్షల మంది రైతులకు రూ.748. 10 కోట్లు రైతుల ఖాతాలకు చేరాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో
రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
ఉపాధి కూలీలలకు తెలంగాణ తపాలా శాఖ శుభవార్త అందించింది. కూలీలు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇంటి వద్ద లేదా పని చేసే ప్రాంతంలో వేతనం తీసుకొనే వెసలుబాటు కల్పించింది.