సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాల కోసం అమాయకులు, కార్మికులను సైతం టార్గెట్ చేస్తున్నారు. అమాయకులకు ఫోన్లు చేసి.. ‘మీరు బ్యాంకు ఖాతా ఇవ్వండి.. అందులో డిపాజిట్ అయిన సొమ్ములో 1 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తాం.. �
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 2014, ఆగస్టు 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు బ్యాంకులు ఆ ఖాతాల పనిలో పడ్డాయి. జనాలతో బ్యాంకులు కిక్కిరిసిపోవటంతో ప్రజల వద్దకే బ్యాంకు ఉద్యోగులు వెళ్లారు.
దుబాయ్లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి.. వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలనే సైబర్నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు ఆశ
దుబాయ్లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాలనే సైబర్నేరాలకు ఉపయోగిస్తున్నారు.
పాఠశాలలు, ఎమ్మార్సీలు, స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణకు రెండో విడుతలో మంజూరు చేయాల్సిన నిధులను ప్రభుత్వం ఇటీవలే ఆలస్యంగా విడుదల చేసింది. ఈ మేరకు వివిధ విభాగాలకు రూ.48.17 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.
మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.
Bank Accounts : కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. తాము ఇచ్చే చెక్కులను బ్యాంక్లు తీసుకోవడంలేదని తమకు సమాచారం అందినట్లు ఆయన తెలి
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
Gujarat Police extort money | పలు వ్యక్తులకు చెందిన సుమారు 335 బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ఆ బ్యాంకు ఖాతాలను అన్ఫ్రీజ్ చేసేందుకు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు
Cyber crime | సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు( Bank accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్(arrested) చేశారు.
నకిలీ ఆధార్కార్డు, పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. వాటిని సైబర్ చీటర్స్కు అందజేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగి�