పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పూర్తి అవగాహనతో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
ఒక్కో బ్యాంకు అకౌంట్కు లక్ష రూపాయల కమీషన్ తీసుకుంటూ సైబర్నేరగాళ్లకు ఇండియన్ బ్యాంకు ఖాతాలు అందిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Income Tax Department : కాంగ్రెస్ ఖాతా నుంచి ఆదాయ పన్ను శాఖ రూ. 65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఐటీ శాఖ రూ. 65 కోట్లు రికవరీ చేసింది.
మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది.
పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అతడో కూలీ. రోజూ పనికి వెళితే కానీ పూట గడవని స్థితి. అలాంటి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 221 కోట్ల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారు. ఇంకేముంది ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినందుకు ఐటీ
Rajasthan police: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్
2018 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల
రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర రెవెన్యూ డాక్యుమెంట్ల ద్వారా వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా బ్యాంకుల నుంచి నగదు కాజేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రాష్ట్ర సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. తొలి విడుత గొర్రెల పంపిణీ విజయవంతం కాగా, రెండో విడుత గొర్రెల పంపిణీకి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత�