పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అతడో కూలీ. రోజూ పనికి వెళితే కానీ పూట గడవని స్థితి. అలాంటి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 221 కోట్ల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారు. ఇంకేముంది ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినందుకు ఐటీ
Rajasthan police: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్
2018 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల
రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర రెవెన్యూ డాక్యుమెంట్ల ద్వారా వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా బ్యాంకుల నుంచి నగదు కాజేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రాష్ట్ర సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. తొలి విడుత గొర్రెల పంపిణీ విజయవంతం కాగా, రెండో విడుత గొర్రెల పంపిణీకి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత�
ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.50 వేల చొప్పున ఆరుసార్లు (రూ.3లక్షలు) డ్రా చేసి, మరో రూ.50 వేలు డ్రా చేస్తుండగా తల్లీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు వార్షిక బడ్జెట్లో రాష్టప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులను నేరుగా ఆయా సంస్థల బ్యాంకు �
జరిగిన పొరపాటును ఆ బ్యాంకు గ్రహించింది. అయితే ఇద్దరి యువకుల బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.2.44 కోట్ల డబ్బును అప్పటికే పూర్తిగా విత్ డ్రా చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యింది.
వరంగల్ నగరంలో ఓ వ్యక్తి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.20 లక్షలు స్వాహా అయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లక్నో: ఒక కూలీ కొన్ని గంటలపాటు కోటీశ్వరుడయ్యాడు. అతడి జన్ధన్ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్లు తెలుసుకుని షాకయ్యాడు. ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల బీహారీ లాల్ రాజస్థాన్లోని ఇట�