భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపును తయారు చేసేందుకు లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తన సన్నిహిత అనుచరులను బంగ్లాదేశ్కి పంపినట్లు లష్కర్కు చెందిన సీనియర్ కమాండర్ ఒకరు వెల్లడించారు.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానాపై వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పేసర్ జహనారా ఆలమ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. బంగ్లా పురుషుల జట్టు మాజీ పేసర్ మంజురల్ ఇస్లాం తనను లైంగికంగ�
నిరుడు ఆగస్టులో ఆందోళనకారుల గుంపులు గణబభన్లోకి చొచ్చుకు రావడానికి 20 నిమిషాల ముందు భారత్కు పారిపోవడం ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలు దక్కించుకున్నారు.
Nigar Sultana | బంగ్లాదేశ్ మహిళా క్రికెట్లో పెను వివాదం చెలరేగింది. కెప్టెన్ నిగర్ సుల్తానా జూనియర్ ఆటగాళ్లను దుర్భాషలాడుతూ, దాడి చేస్తుందని ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జహానారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. పూర్తిగ�
భారత్కు చెందిన అదానీ గ్రూపుతో గత హసీనా ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అవినీతి లేదా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో రుజువైతే ఒప్పందాన్ని రద్దు చేసేందుకు వెనుకాడబోమని బంగ్లాదే�
బంగ్లాదేశ్లో 2026లో జరిగే జాతీయ ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీని కనుక పోటీ చేయడానికి అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుదారులందరూ ఎన్నికలను బహిష్కరిస్తారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టంచేశారు.
అస్సాంలోని శ్రీభూమి జిల్లా బరాక్ వ్యాలీలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు బిధుభూషణ్దాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో బంగ్లాదేశ్ జాతీయ గీతమైన ‘అమర్ సోనార్ �
Taskin Ahmed : బంగ్లా బ్యాటర్ తస్కిన్ అహ్మాద్ భారీ షాట్ కొట్టాడు. షెపర్డ్ బౌలింగ్లో అతను వెనక్కి అడుగు వేసి బంతిని హుక్ షాట్ ఆడాడు. తస్కిన్ పవర్కు ఆ బంతి సిక్సర్గా వెళ్లింది. కానీ అంపైర్ తస్కిన్ను ఔ
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు భారీ షాక్. ఫామ్లో ఉన్న స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ వరల్డ్ కప్లో నాకౌట్ దశకు దూరమైంది.
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించ�
WI vs BAN : భారత పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి.. ఆపై బంగ్లాదేశ్కు వన్డే సిరీస్ సమర్పించుకున్న వెస్టిండీస్ పొట్టి క్రికెట్లో మాత్రం చెలరేగిపోయింది. తొలి టీ20లో హిట్టర్లు సిక్సర్ల మోత మోగించగా ఆతిథ్య �
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న భారత్..తమ ఆఖరి పోరులో బంగ్లాదేశ్తో ఆదివారం తలపడ్డ మ్యాచ్ వర్షం కారణంగా రద్ద
ఢాకా: పిచ్ ఎంత స్పిన్నర్లకు సహకరించినా ఆరంభంలో కనీసం ఒకట్రెండు ఓవర్లు అయినా పేసర్లకు ఇవ్వడం ఆనవాయితీ. కానీ బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ మాత్రం ఏకంగా 50 ఓవర్లనూ స్