CM Himanta Biswa Sarma: భారత్కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ చేసిన వ్యాఖ్యలను అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు పట్టులేకపోవడం వల్ల.. ఆ
Shakib Al Hasan | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ హసన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. షకీబ్ బౌలింగ్ యాక్షన్ విషయంలో క్లీన్చిట్ లభించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వన్డే మ్యాచ్లు, లీగ్ల మ్యాచులు ఆడే అవకాశ�
హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగుచూసిన బర్మా, బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. చాదర్ఘాట్, ఖైరతాబాద్లలో పోలీసుల దాడుల్లో 18మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు. ఉద్యోగాలు క�
Pollution | మన నగరాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2024 ప్రకారం అత్యంత కాలుష్య భరిత 20 నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్య రాజధానుల్లో వరుసగా ఆరో ఏడాది కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ని�
Bangladesh | భారత్- బంగ్లాదేశ్ (India-Bangladesh)ల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో శుక్రవారం కొత్తగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటైంది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుడు నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ టోర్నీని ముగించింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడి ఇప్పటికే ట�
Champions Trophy : ఇవాళ బంగ్లాదేశ్తో రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ను వర్షం వల్ల రద్దు చేశారు. దీంతో ఆతిథ్య జట్టు పాకిస్థాన్.. ఒక్క గెలుపు లేకుండానే.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిస్తూ కనీసం గ్రూప్ దశ కూడా దాటకుండా వైదొలిగిన పాకిస్థాన్.. గురువారం రావల్పిండి వేదికగా ఈ టోర్నీలో తమ ఆఖరి మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది.
దేశంలో సైనిక తిరుగుబాటు జరిగే ముప్పు పొంచి ఉందని బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తనకు కనపడుతోంద
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓటమి ఆతిథ్య పాకిస్థాన్ చావుకొచ్చింది. సోమవారం రావల్పిండి వేదికగా కివీస్తో కీలక పోరులో బంగ్లాదేశ్.. 5 వికెట్ల తేడాతో పరా�
ఉమ్మడి పాకిస్థాన్ 1971లో విడిపోయిన తర్వాత మొదటిసారి పాక్, బంగ్లాదేశ్ల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు పునః ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి బంగ్లాదేశ్కు 50 వేల టన్నుల బి