Chinmoy Das | బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసులో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్కు బెయిల్ లభించింది. ఆరు నెలలుగా జైలులో ఉన్న ఇస్కాన్ మాజీ పూజారికి బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ఆసక్తికర చర్చను రేకెత్తించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్లో డిస్కౌంట్లపై ఓ హోటల్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ‘భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులార�
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న జింబాబ్వే.. ఆతిథ్య జట్టుకు అనూహ్య షాకిచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా బుధవారం ముగిసిన తొలి టెస్టులో జింబాబ్వే.. 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమో
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రంగంలోకి ద
BAN vs ZIM : టెస్టు క్రికెట్లో మరో సంచలనం. ఆతిథ్య బంగ్లాదేశ్కు జింబాబ్వే(Zimbabwe) జట్టు పెద్ద షాకిచ్చింది. మూడేళ్ల తర్వాత బంగ్లాపై సుదీర్ఘ ఫార్మాట్లో జయభేరి మోగించింది. తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో విజ�
Bangladesh: దేశంలోని మైనార్టీలపై దృష్టి పెట్టాలని బంగ్లాదేశ్కు కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఇటీవల బెంగాల్లో జరిగిన హింసపై బంగ్లా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఇండియా కౌంటర్ వ్యాఖ్య�
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh)లో మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bangladesh | బంగ్లాదేశ్లో (Bangladesh) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే, ఈ సారి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనకారులు (Bangladesh protests) ఆందోళన చేపట్టారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారినట్లు మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. అల్లా ఓ కారణం కోసం తనను ప్రాణాలతో ఉంచారని, అవామీ లీగ్ సభ్యులను టార్గెట్ చేస్తున్న వారిని అంతం చేసే రోజు వస్తుంద
ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్తో ప్రధాని మోదీ మొదటిసారి భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లో హిందువులతోసహా మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించాలన