బంగ బంధుగా పేరొందిన మాజీ ప్రధాని షేక్ హాసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఆనవాళ్లను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నది. ఇటీవల కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని తొలగించిన సర్కారు..
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస�
lawyer hospitalised | బంగ్లాదేశ్లో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ కేసుపై గురువారం అక్కడి హైకోర్టులో విచారణ జరుగనున్నది. అయితే ఆయన తరుఫు వాదిస్తున్న న్యాయవాది అస్వస్థత చెందారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు.
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఆఖరి పోరులో భారత్..బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష అర్ధసె
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో (Women's T20 Asia Cup) యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.
బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్, దినాజ్పూర్ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మూడు ఆలయాలపై దుండగులు దాడికి తెగబడి, ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేశారు. అలాలుద్దిన్ అనే నిందితుడ�
హిందువులపై హింస పాకిస్థాన్లో కన్నా బంగ్లాదేశ్లో ఎక్కువగా జరుగుతున్నదని భారత ప్రభుత్వం తెలిపింది. 2024లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు బంగ్లాదేశ్లో 2,200, పాక్లో 112 వెలుగులోకి వచ్చినట్లు �
Priyanka Gandhi | పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్లో వేలాది మంది మిలటరీ, పోలీస్ అధికారులను బలవంతంగా అదృశ్యం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగు�
Amir Jangoo: విండీస్ బ్యాటర్ ఆమిర్ జంగూ చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం వన్డేలోనే సెంచరీ నమోదు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి ..బంగ్లాతో జరిగిన మ్యాచ్లో జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డే సిరీస్ను విండీ
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన బంగ్లాదేశ్ ఎట్టకేలకు దానిపై యూ టర్న్ తీసుకుంది. హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.