వన్డౌన్ ఆటగాడు రిలీ రాసో (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు రెచ్చిపోవడంతో టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసుకుంది.
South Africa wins:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 రన్స్ చే�
Rilee Rossouw:సఫారీలు దుమ్మురేపారు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. రిలీ రూసో విరోచిత సెంచరీ నమోదు చేశాడు. కేవలం 52 బంతుల్లోనే అతను సెంచరీ ప�
Bangladesh | సిత్రాంగ్ తుఫాను ధాటికి బంగ్లాదేశ్ అతలాకుతలమయింది. బెంగాల్ తీరం సమీపంలో బంగ్లాదేశ్లోని బైరిసాల్ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది
‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..’ అంటూ ‘ఆలుమగలు’ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం బంగ్లాదేశ్లో ఓ దొంగ (40)కు సరిగ్గా సరిపోయింది.
క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల హోరులో ముంచెత్తేందుకు మెగావార్ వచ్చేసింది. సరిగ్గా ఏడాది తిరగక ముందే రెండోసారి ప్రేక్షకులను మజా పంచేందుకు టీ20 ప్రపంచకప్ రెడీ అయింది.
అరటి బోదెలకు కట్టిన ప్లాస్టిక్ కంటైనర్లు పాగ్లా నదిలో బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు వీటిని గమనించారు. వెంటనే ఆ ప్లాస్టిక్ బాక్సులను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశారు. అందులో పలు కం�
బంగ్లాదేశ్లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని �
Ferry Accident | బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునగడంతో 23 మంది దుర్మరణం చెందారు. ఇంకా డజన్లకొద్దీ జనం గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�
Mushfiqur Rahim | క్రికెట్లో అత్యంత ఆధరణ కలిగిన టీ 20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ముస్ఫికర్ రహీమ్ ప్రకటించాడు. అయితే జంటిల్మెన్ గేమ్లోని మిగిలిన ఫార్మాట్లలో
దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫిఫ్ (39), మెహిదీ హసన్ (38) రాణించారు. లంక బౌలర్లలో