బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం | బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 43 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. భవనంలో ఇంకా మంటలు చెలరేగుతుండగా.. ఇప్పటికీ 43 మృతదేహాలను బయటకు తీసుకువచ�
పెండ్లి కోసం బోర్డర్ దాటిన బెంగాలీ యువకుడుతిరిగి వస్తుండగా అరెస్టుకోల్కతా, జూన్ 28: ఫేస్బుక్లో కలిసిన ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ యువకుడు.. ఆమెను పెండ్లి చేసుకోవడానికి సరిహద్దు కంచెను అక్రమంగా దాటాడు.
ఢాకా: ఫేస్బుక్లో వెక్కిరింత ఎమోజీ ‘హహ్హా’ను వాడటంపై బంగ్లాదేశ్కు చెందిన ప్రఖ్యాత మతగురువు అహ్మదుల్లా ఫత్వా జారీ చేశారు. ఫేస్బుక్, యూట్యూబ్లో ఆయనకు 30 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. శనివా�
దోహా: 2023 ఆసియాకప్ అర్హత ఆశలను నిలుపుకోవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన స్థితిలో ఉన్న భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా సోమవారం బం�
ఢాకా: వేటగాడు హబీబ్ తాల్కూదార్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 20 ఏళ్లలో సుమారు 70 పులులను అతను చంపినట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న సుందర్బన్ అ
ఢాకా: బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక ఆఖరి పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పోరులో మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేయగా.
బెంగుళూరు : కర్నాటక రాజధాని బెంగుళూరులో అత్యంత దారుణమైన అత్యాచార ఘటన చోటుచేసుకున్నది. ఓ మహిళను వేధించిన గ్యాంగ్.. ఆ తర్వాత సామూహిక రేప్కు పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ �
ఢాకా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొన్నది. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.రెండో వన్డేలో ఆతిథ్య బ�
ఢాకా: బ్యాట్స్మెన్ సమిష్టికృషికి బౌలర్ల సహకారం తోడవడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసిం�
ఐపీఎల్లో పాల్గొన్న ఫాఫ్ డుప్లెసిస్ సహా 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గురువారం విమానంలో స్వదేశానికి బయలుదేరారు. బంగ్లాదేశ్ ప్లేయర్లు షకీబల్ హసన్, ముస్త్తఫిజుర్ ఢాకాలో అడుగుపెట్టారు. మరోవైపు వార�
క్యాండీ: అరంగేట్ర మ్యాచ్లోనే ప్రవీణ్ జయవిక్రమ (6/92, 5/86) దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ ధాటికి సోమవారం బంగ�
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి | రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది.