పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు బంగ్లాదేశ్లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత్, బంగ్లాదేశ్ 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.
ఎమర్జింగ్ ఆసియాకప్ను భారత అండర్-23 మహిళల జట్టు గెలుచుకున్నది. బుధవారం ఫైనల్లో భారత జట్టు 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ను దక్కించుకున్నది.
మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో ఓ బస్టాప్నకు (Bus stop) బంగ్లాదేశ్గా పేరు పెట్టారు. ఉత్తన్ చౌక్లోని (Uttan Chowk) పశ్చిమ భయందర్ ప్రాంతంలో ఆ బస్టాప్ ఉన్నది. దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్కు (West Bengal) చెందిన శరణార్థు
BAN vs AFG Test Series | అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లా జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 546 పరుగుల భారీ తేడాతో అఫ్ఘాన్ జట్టును మట్టికరిపించింది.
బ్యాటర్లు దుమ్మురేపడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. నజ్ముల్ హుసేన్ (124), మోమినుల్ హక్ (121 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లా 425/4 వద్ద రెండో ఇన్నింగ్స్
Bangladesh vs Afghanisthan | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాజాగా అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ టీమ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యర్
అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 382 పరుగులు చేసిన బంగ్లాదేశ్, అనంతరం ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌట్ చేసి 236 పరుగుల �
ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చోటు దక్కించుకుంది. సోమవారం బంగ్లాదేశ్-ఐర్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే రద్దవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా మారవచ్చని పేర్కొంది. మే 12 నాటికి వాయవ్యం దిశగా బంగ్లాదేశ్, మయన్మా
MiG-21 | భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రత్యేకంగా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఎక్కువగా కుప్పకూలిపోతున్నాయి. ఇవి అనేక మంది శిక్షణ పైలట్ల ప్రాణాలను హరించివేస్తున్నాయి. అ
Gold Smuggling | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India)కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న (Gold Smuggling) ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (Border Security Force ) అరెస్ట్ చేసింది.
రహీమా ఖుషీ.. మయన్మార్లోని కుతూపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న పేద రోహింగ్యా కుటుంబంలో పుట్టింది. అక్కడి క్యాంప్ స్కూల్లోనే ఐదో తరగతి వరకు చదివింది. రోహింగ్యా మహిళల దుస్థితిని కళ్లారా చూసిన �
ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 138 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.