Bangladesh : సొంతగడ్డపై శ్రీలంకతో జరుగబోయే టీ 20 సిరీస్లో బంగ్లాదేశ్(Bangladesh) క్రికెటర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. సీనియర్ జట్టుతో పాటు జనియర్ జట్టు ఆటగాళ్లు కూడా కొత్త జెర్సీలో తళుక్క
Bangladesh Cricket: అంతర్జాతీయ క్రికెట్లో అనుసరిస్తున్న ఫార్ములాకు పూర్తి భిన్నంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మూడు ఫార్మాట్లకూ ఒక్కడే కెప్టెన్ను నియమించింది. బంగ్లా జట్టులో స్టార్ బ్యాటర్గా ఉన్న...
మయన్మార్లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం భారత్పై ప్రభావం చూపుతున్నది. ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరామ్కు వస్తున్నారు. ఈ న�
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా వాజెద్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో �
PM Sheikh Hasina: షేక్ హసీనా మరోసారి బంగ్లా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇండియాకు తమకు గ్రేట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆ దేశంతో సమస్యలు లేవన్నారు. రాబోయే అయిదేళ్లలో
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ఎన్నిక కానున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నది.
భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని చెప్పారు.
బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు �
సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్లో (Bangladesh) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలను (Elections) బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు ని