Durand Cup 2023 | ప్రతిష్ఠాత్మక డ్యురాండ్ కప్లో మోహన్బగాన్ సూపర్జెయింట్ భారీ విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో మోహన్బగాన్ 5-0 తేడాతో బంగ్లాదేశ్ ఆర్మీ ఫుట్బాల్ టీమ్ను చిత్తుగా ఓ�
Asian Games 2023 | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే బరిలోకి దిగనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా.. భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జ�
వి ద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్..బంగ్లాదేశ్లో 1,320 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరదరాజన్ ఒక ప్�
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శనివారం జరిగిన చివరి పోరులో హర్మన్.. అంపై�
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’గా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ సమమైంది. మొ
Road Accident | నైరుతి బంగ్లాదేశ్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ�
temple vandalised | బంగ్లాదేశ్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం (temple vandalised) చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 40 పరుగలు తేడాతో ఓడింది.
IND vs BAN | తొలి రెండు మ్యాచ్ల్లో తిరుగులేని ఆధిపత్యంతో బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. నామమాత్రమైన మూడో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లక�
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగనున్న తొలి టీ20లో బంగ్లాదేశ్తో భారత మహిళల జట్టు తలపడనుంది. యువ ప్లేయర్లతో నిండి ఉన్న భారత జట్టు పొట్టి ఫార్మాట్లో సత్తాచాటాలని చూస్తున్నది.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ వన్డే క్రికెట్కు వీ డ్కోలు పలికాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుతం కెప్టెన్గా వ్యవహరిస్తున్న తమీమ్.. అఫ్గనిస్థాన్తో తొలి వన్డే ఓటమి అనంతరం తన నిర్ణయం ప�
పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు బంగ్లాదేశ్లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత్, బంగ్లాదేశ్ 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.
ఎమర్జింగ్ ఆసియాకప్ను భారత అండర్-23 మహిళల జట్టు గెలుచుకున్నది. బుధవారం ఫైనల్లో భారత జట్టు 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ను దక్కించుకున్నది.