Sharmeen Akhee | సినిమా సెట్స్లో పేలుడు సంభవించడంతో ప్రముఖ బంగ్లా నటి షర్మీన్ అఖీ తీవ్రంగా గాయపడింది. మీర్పూర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మేకప్ రూంలో పేలుడు సంభవించింది.
Ganga Vilas ప్రపంచంలోనే అత్యంత పొడుగైన క్రూయిజ్ సర్వీసు ప్రారంభంకానున్నది. యూపీలోని వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు లగ్జరీ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 13వ తేదీన ఈ సిరీస్
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.07 కోట్ల విలువైన బంగారాన్ని విశాఖ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు.
బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన ఓ స్నిఫర్ డాగ్ లాల్సీ (Lalcy) బంగ్లాదేశ్ బార్డర్లో ప్రసవించింది. డిసెంబర్ 5న ఉదయం బగ్మారా బీఓపీ వద్ద మూడు కుక్క పిల్లలకు లాల్సీ జన్మనిచ్చింది. దీనిపై అధ
Russell Domingo | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రస్సెల్ డొమింగో తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టు వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు ఉండగా.. ఏడాది ముందే కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. బంగ్లా హెడ్కోచ్గా 2019లో
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాదిని విజయంతో ముగించింది. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయి నిరాశ పరిచిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన రెండో టెస్ట�
India vs Bangladesh | బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది.
India Vs Bangladesh : ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టు.. రెండవ ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. ఇవాళ తొలి సెషన్లోనే బంగ్లా నాలుగు వికెట్లను క�
Rishabh Pant బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో.. ఇండియన్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అత్యధికంగా 93 రన్స్ చేశాడు. అయితే శుక్రవారం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. అతను ఓ భారీ షాట్ కొట్టాడు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలలో అనుమానాస్పదంగా 16 మంది బంగ్లాదేశ్ కూలీల మిస్టరీ వీడింది. టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వచ్చి బీహార్ కూలీల పేరిట తెలంగాణలో నాట్లు వేస్తూ జీవిస్తున్నారని పోలీ�