Priyanka Gandhi | పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్లో వేలాది మంది మిలటరీ, పోలీస్ అధికారులను బలవంతంగా అదృశ్యం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగు�
Amir Jangoo: విండీస్ బ్యాటర్ ఆమిర్ జంగూ చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం వన్డేలోనే సెంచరీ నమోదు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి ..బంగ్లాతో జరిగిన మ్యాచ్లో జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డే సిరీస్ను విండీ
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన బంగ్లాదేశ్ ఎట్టకేలకు దానిపై యూ టర్న్ తీసుకుంది. హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�
మహిళల జూనియర్ ఆసియా కప్లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తుచిత్తుగా ఓడించిన మన అమ్మాయిలు.. రెండో మ్యాచ్లో 5-0తో మలేషియాకు ఓటమి రుచి చూపించారు.
ఇస్కాన్ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్పై (Chinmoy Krishna Das) బంగ్లాదేశ్లో మరో కేసు నమోదయింది. ఆయనతోపాటు వందలాది మంది అనుచరులపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు.
భారత సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఓటములతో పాటు అండర్-19 స్థాయిలోనూ టీమ్ఇండియా అభిమానులకు నిరాశ తప్పలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఏసీసీ అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోనూ యువ భారత్కు పరాభవం తప్పలేదు.
IND Vs BAN U-19 | అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా టైటిల్ పోరాటం మరోసారి తడబడింది. ఫైనల్లో టీమిండియాను ఓడించి వరుసగా రెండోసారి బంగ్లాదేశ్ రెండోసారి టైటిల్ను నెగ్గింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యా�
బంగ్లాదేశ్లోని ఢాకా జిల్లాలో ఉన్న తమ కేంద్రం ఆలయాన్ని శనివారం తెల్లవారుజామున ముష్కరులు దగ్ధం చేసినట్లు ఇస్కాన్ ఆరోపించింది. తమ సంస్థ సభ్యుల పైన, హిందూ మతస్తుల పైన బంగ్లాదేశ్లో దాడులు నిర్నిరోధంగా క�
Iskcon centre Set on fire | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఇస్కాన్ కేంద్రానికి దుండగులు నిప్పుపెట్టారు. అందులోని దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఇప్పటికే పలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశమైన బంగ్లాదేశ్.. అవసరమైతే దాడికి కూడా వెనుకాడమన్న రీతిలో భారత్ సరిహద్దుకు సమీపంలో టర్కీ తయారీ ఫ్లాగ్ టీబీ2 కిల్లర్ డ్రోన్లను మోహరించింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. తాత్కాలిక నేత మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మైనార్టీలను తీవ్ర ఊచకోస్తున్నట్లు ఆమె ఆరోపించారు. న్యూయార్క్లో ఆమె వర్చువల్ సంద�