Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టును ఆదివారం ప్రకటించింది. జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్కు ఈ జట్టులో చోటు కల్పించలేదు. ఇటీవ�
Tamim Iqbal | చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్కు షాక్ తగిలింది. తమీమ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్కు మరోసారి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతకు ముందు గతేడాది జూలైలో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విధి�
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత్ పొడిగించింది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా ఆగస్టు నుంచి భారత్లోనే ఉంటున్నారు. ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్పోర్టు రద్దయ్యింది. ఆమెతోపాటు మొత్తం 97 మంది పాస్పోర్టులను రద్దు చేసినట్టు బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై మరోసారి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది.
IND Vs AUS | ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చెత్త ప్రదర్శన కొనసాగుతున్నది. శుక్రవారం మొదలైన సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో మరోసారి విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్లో కే�
బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించడానికి బీఎస్ఎఫ్ సాయం చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా రాష్ర్టాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జ
బంగ బంధుగా పేరొందిన మాజీ ప్రధాని షేక్ హాసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఆనవాళ్లను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నది. ఇటీవల కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని తొలగించిన సర్కారు..
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస�
lawyer hospitalised | బంగ్లాదేశ్లో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ కేసుపై గురువారం అక్కడి హైకోర్టులో విచారణ జరుగనున్నది. అయితే ఆయన తరుఫు వాదిస్తున్న న్యాయవాది అస్వస్థత చెందారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు.
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఆఖరి పోరులో భారత్..బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష అర్ధసె
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో (Women's T20 Asia Cup) యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.
బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్, దినాజ్పూర్ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మూడు ఆలయాలపై దుండగులు దాడికి తెగబడి, ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేశారు. అలాలుద్దిన్ అనే నిందితుడ�