T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దిక్కుతోచని స్థితిలో పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్నే నమ్ముకున్న ఐసీసీకి గుడ్న్యూస్. వరల్డ్ కప్ నిర్వహిం�
మనకు లభించిన స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనవని, ఈ హక్కుల విలువ ఏమిటో ఇటీవల మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు మనకు గుర్తు చేస్తున్నాయని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్
Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్లో (Bangladesh) పరిస్థితులపై షేక్ హసీనా తొలిసారి స్పందించారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు తదితరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా పేర్కొన్నారు.
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే టీ20 సిరీస్తో పాటు టీమ్ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్తో ఆడనున్న సిరీస్ వేదికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న ధర్మశాల
Sheikh Hasina: షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు.
దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో టీమ్ఇండియాకు ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పాలుపంచుకోనున్నారు. వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీ
Madhya Pradesh: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి.. మధ్యప్రదేశ్కు భారీ నష్టాన్ని మిగుల్చుతోంది. ఆ రాష్ట్రంలో ఉన్న ఆవాల పరిశ్రమ ఎగుమతులు నిలిచిపోయాయి. నెలలోనే దాదాపు 150 కోట్ల నష్టం వచ్చింది. 20వేల మంది జీవి
Bangladesh | షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులక�