బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసం గణభవన్కు నిరసనకారుల లాంగ్ మార్చ్ సమీపిస్తున్న సమయంలో కూడా ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి షేక్ హసీనా విముఖంగానే ఉన్నారట.
ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. �
S.Jaishankar: దేశ భద్రతా దళాలతో చర్చించిన తర్వాతే షేక్ హసీనా రాజీనామా చేసినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు వస్తానని ఆమె రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఫ్లయిట్
Dr Muhammad Yunus: హసీనా రాజీనామాతో.. బంగ్లాదేశ్ ఫ్రీ కంట్రీగా మారినట్లు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్ తెలిపారు. ఆమె ఉన్నంత వరకు.. బంగ్లా ఆక్రమిత దేశంగా నిలిచిందన్నారు. ఓ ఆక్రమిత శక్తి �
Bangladesh Hotel: బంగ్లాదేశ్లోని జెస్సోరిలో ఉన్న ఓ హోటల్పై జరిగిన దాడి భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. దీంతో ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకున్నది. జెస్సోరి ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డైరెకర�
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్
Sheikh Hasina | షేక్ హసీనా (Sheikh Hasina) మరికొన్ని రోజులు భారత్లోనే ఉండనున్నట్లు (Hasina To Stay In India) తెలిసింది. భారత ప్రభుత్వం కూడా అందుకు అనుమతిచ్చినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్లో సోమవారం తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి �
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనను షేక్ హసీనా వాజెద్ ఉక్కుపాదంతో అణచివేసేందుకు జరిపిన ప్రయత్నం బెడిసికొట్టింది. శాంతిభద్రతలు అదుపు తప్పి దేశం సంక్షోభంలోకి కూరుకుపోవడంతో సైన్యం రంగప్రవేశ�
T20 World Cup 2024 : బంగ్లాదేశ్లో చెలరేగుతున్న హింస ప్రపంచ క్రికెట్పై పడనుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా (Shaikh Hasina) రాజీనామాతో సైన్యం దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంది. బంగ్లాదేశ్లో మరో రెండు నెలల్లో జరగాల్సి�
Bangladesh - Indian Trains | పొరుగు దేశం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్లో నిరసనల నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైనిక విమానంలో భారత్కు బయలుదేరారు. సాయంత్రం 5.3