హైదరాబాద్ : బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. పోచారంలో సోమవారం నిర్వహించిన ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది.
HMDA | బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి.
బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను దక్కించుకునేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే నాటికి 39 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ : హైదరాబాద్ పరిసరాల్లోని బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం 33,161 మంది దరఖాస్తు చేసుకోగా, పోచారం ఫ్లాట్ల కోసం 5,9
ఇప్పటివరకు 10,700 రిజిస్ట్రేషన్లు..వారంలో కోటికిపైగా ఆదాయం హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. బండ్లగూడ, పోచారంలో లాటరీ ప�
HMDA | హైదరాబాద్లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్ఎండీఏ (HMDA)కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv swagruha flats) అమ్మకానికి పెట్టింది.
ఏడేండ్ల కిందటి వరకు వ్యూహంలేని రహదారులతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్తో భాగ్యనగరి వాసులు చుక్కలు చూశారు. గమ్యం చేరాలంటే గంటల సమయం పట్టేది. ఇంధన ఖర్చు తడిసి మోపెడయ్యేది. కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్థి�
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చిందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అధికారులు తాగునీటి పైపులైన్ల నిర్మాణంతో పాటు వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను చేపడుతున్నారు