కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన నిరాధార వ్యాఖ్యల కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాప�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప�
తమ చుట్టాలు, పక్కాలకు డీఎస్పీ, ఆర్డీవో ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రేవంత్రెడ్డి, మహేందర్రెడ్డి రూల్స్ మార్చి దొడ్డిదారిన గ్రూప్-1 హాల్టికెట్లు ఇప్పించారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణల
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ మెయిన్హార్ట్పై పాకిస్తాన్లో కేసులు ఉన్నాయనే అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
Harish Rao | గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండి
KTR | రేపు ఈ రాష్ట్రానికి సారథులుగా వ్యవహరించబోయే గ్రూప్-1 అభ్యర్థులను గొడ్లు, పశువుల మాదిరిగా చూడడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాది ప్రజా పాలన అని ఫోజులు క�
KTR | కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. బండి సంజయ్కి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిన�
Group-1 | గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్�
ఏ చిన్న ఘటన జరిగినా మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నాయకులు సికింద్రాబాద్లో సోమవారం జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసులో నోరు మెదపకపోవడంపై సోషల్మీడియాలో చర్చకు దారితీసింది.
అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన
Hydraa | మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. సోమవారం ఆయన కరీనంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైడ్రా కూల్చివేతల పేరిట కాంగ్రెస్ సర్కారు తల గోక్కుంటున్నదని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, సర్పంచుల పెండింగ్ బిల్లులే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ �