KTR | కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. బండి సంజయ్కి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిన�
Group-1 | గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్�
ఏ చిన్న ఘటన జరిగినా మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నాయకులు సికింద్రాబాద్లో సోమవారం జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసులో నోరు మెదపకపోవడంపై సోషల్మీడియాలో చర్చకు దారితీసింది.
అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన
Hydraa | మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. సోమవారం ఆయన కరీనంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైడ్రా కూల్చివేతల పేరిట కాంగ్రెస్ సర్కారు తల గోక్కుంటున్నదని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, సర్పంచుల పెండింగ్ బిల్లులే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ �
KTR | అమృత్ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర హో
Bandi Sanjay | : అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) అన్నారు.
కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని, రాష్ట్ర సచివాలయం వద్ద రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి నాలుగు నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ�
Bandi Sanjay | ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’(HYDRAA) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి �
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డ�
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.