ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారాలపై తెలంగాణలో విచారణ జరి పి, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా డిమ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారారని ఎద్దేవా చ�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి, బండి సంజయ్ (ఆర్ఎస్) బ్రదర్స్ బంధం ఫెవికాల్ బంధంలా మరింత గట్టిగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ విమర్శించారు. రేవంత్రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ సహా�
హైదరాబాద్లో పట్టపగలే మరో దారుణం జరిగింది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం బీజేపీ లీగల్ సెల్ సిటీ కో-కన్వీనర్ ఆవుల కల్యాణ్ వంశీకర్ (45)పై గుర్తుతెలియని ఆగంతకులు విచక్షణారహితంగా దా�
Bandi Sanjay | కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తన మానవత్వాన్ని (Humanity)చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది.
Bandi Sanjay | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరని ఫైరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేయడం కా�
Bandi Sanjay | తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్�
Bandi Sanjay | రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు.
Bandi Sanjay | పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేపట్టిన మాజీ సర్పంచులను(Former Sarpanches) అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP | కాంగ్రెస్, బీజేపీ(BJP) పార్టీలు అంతర్గతంగా సహకరించుకుంటూ పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ చేస్తున్న వాదనలకు మరోసారి బలం చేకూరింది.
రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్(రేవంత్రెడ్డి- బండి సంజయ్) గుట్టు మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి అన్నారు. ఢిల్లీలో మోడీతో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంటే.. తెలంగ�